మహిళారైతులకు అండగా ‘మిషన్ శక్తి’
వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకమే అయినా వారి శ్రామిక శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇలాంటి వాతావరణంలో ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లాకు చెందిన సరోజినీ ఓరామ్ (Sarojini Oram of Jharsuguda district)...
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్!
రసాయన రహిత వ్యవసాయం.. ఇదే ఇప్పుడు ‘ఆర్గానిక్ అగ్రికల్చర్‘గా ప్రసిద్ధి చెందింది. దీన్నే ప్రక్రుతి వ్యవసాయ పద్ధతి అంటున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేసిన ఎరువులు, క్రిమిసంహారకాలను మాత్రమే వినియోగించడం...
Farmers News
Organic Manure
ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి...
ప్రియ దేశీ విత్తన బ్యాంకు
ఆర్థిక విషయాల్లో ఎంబీఏ చేశారు ప్రియ నారాయణన్. చదివింది అయినప్పటికీ ప్రియ 500 రకాల దేశీ విత్తనాల బ్యాంకు నిర్వహిస్తున్నారు. వాటిలో 100 రకాల వంగ, 60 రకాల కంటే ఎక్కువ మిర్చి,...
వంగ మొదలుపై టమోటా మొక్క
పండ్లు, కూరగాయల పంట సాగును సాధారణంగా చేయడం అందరికీ తెలిసిందే. మనం పండించాలనుకున్న పంట విత్తనాలు తెచ్చి, పొలాన్ని బాగా దుక్కి దున్ని సాళ్లలో విత్తనాలు నాటి సాగు చేయడం సాధారణ విషయం....
హైదరాబాద్లో ఇంటిపంటకు జై!
నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం...
పోషకాల బత్తాయిని పోషించే విధానం
బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని...
తాత చెప్పిన మాట.. మనవడి ప్రకృతి బాట
చాలా ఏళ్ల క్రితం ఓ తాత.. అతని మనవడు తమ పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రసాయనాలతో పొలంలో బాగా ఎదిగిన పైరును చూసి మనవడు ఎంతో సంబరపడుతున్నాడు. మనవడి ముఖంలో సంతోషాన్ని...
కాంక్రీట్ జంగిల్లో పచ్చని పొలం
రాజేశ్ కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్. చదువు, ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజేశ్ నివసించాడు. రాజేశ్ ఎక్కడ ఉన్నా.. ఎక్కడ తిరిగినా అతని మనసు మాత్రం తన పూర్వీకుల వ్యవసాయ క్షేత్రం...
వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి...


























































