లక్ష్మీరాజ్యం లాభసాటి బర్రెల ఫార్మ్
మనసు పెట్టి చేస్తే.. డెయిరీ ఫార్మ్లో నష్టం వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రకృతి విపత్తులు పశుపోషణలో చాలా తక్కువ అన్నారు. తాతలు ముత్తాతలు, తండ్రుల నుంచి వస్తున్న డైయిరీ ఫార్మ్తో కాస్త ఆలస్యమైనా ఆదాయం, లాభం బాగుంటాయన్నారు లక్ష్మీరాజ్యం.
నష్టాల నుంచి లాభాల్లోకి వల్లువన్ సాగు
త్తైన కొబ్బరి చెట్ల నీడలో అరటి మొక్కలు పెరుగుతున్నాయి. మిరియాల తీగలు కొబ్బరిచెట్ల పైకి పాకుతున్నాయి. పసుపు, కంద, కరివేపాకు వంటివి నేలకు తక్కువ ఎత్తులో చక్కగా పెరుగుతున్నాయి. జాజికాయ చెట్లు ఇతర అనేక రకాల మొక్కలతో కలిసి ఒకే భూమిలో బహుపంటలు పండుతున్నాయి. వల్లువన్కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
ఆరోగ్యం, లాభాల కలగలుపు నల్ల పసుపు
ఎకరం భూమి నుంచి నల్ల పసుపు హీనాతి హీనంగా 8 క్వింటాళ్లే దిగుబడి వచ్చినా రూ.16 లక్షల ఆదాయం ఉంటుంది. పెట్టుబడిగా రూ.2 లక్షలు తీసేసినా రూ.14 లక్షల లాభం కనిపిస్తుంది.
ఆరోగ్య పంథా అశ్వగంధ
ఆధునిక కాలంలో అశ్వగంధ సాగు తక్కువ మెయింటెనెన్స్తో రైతులకు బంగారు బాటలా మారింది. తక్కువ పెట్టుబడితో, రైతులు ఎక్కువ శ్రమ చేయకుండానే అధిక లాభాలు తెచ్చిపెట్టే పంట అశ్వగంధ.
ఫ్యూచర్ సిటీ పరిధిలో ‘నందనవనం’
వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్టులో ఫార్మ్ ల్యాండ్ కొన్నవారి ఎలాంటి డోకా ఉండదు. పెట్టుబడికి ఎదుగుదల ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులలో యూనిట్లు కొన్న వారు ఈ విషయమే చెబుతున్నారు. ‘నేల తల్లిని నమ్మితే నష్టం ఉండదు’ అనే మాటను వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ నూరుశాతం నిజం చేస్తోంది.
గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే గని ఇన్ఫ్రా ప్లాట్లు
నేల మీద పెట్టిన పెట్టుబడి నేడు లేదా రేపు అయినా రెట్టింపు అవడం ఖాయం. తిరువూరులోని గని ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ప్లాట్పై పెట్టుబడి పెట్టిన వారు తమ భవిష్యత్కు బంగారు పునాది వేసుకున్నట్లు అవుతుంది.
బీపీని నియంత్రించే ఆహార పంటలు
ఆహారాల్లో దేనినైనా సహజసిద్ధ పంటల విధానంలో పండిస్తే.. ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆహార, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రసాయనాలతో పండించిన ఆహారాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పైన వివరించిన ఆహారాలతో ఖర్చు తక్కువ అవుతుంది. భూమి కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.
డయాబెటిస్కు చెక్పెట్టే పంటలు
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన, జాగ్రత్తలు బాగా పెరిగాయి. ఇలాంటి పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఇప్పటికే సహజసిద్ధ విధానంలో పంటలు పండిస్తున్న పలువురు రైతులు తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణ గురించి చెబుతున్నారు.
సహజ పంటలకు సర్కార్ల చేయూత
భారతదేశంలోనే కాకుండా అగ్రదేశం అమెరికా సహా పలు విదేశాల్లో సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నారు రైతులు. ఆర్గానిక్ పంటలను ప్రత్యేక కౌంటర్లలో పెట్టి పెద్ద పెద్ద మాల్స్ సైతం అమ్ముతున్నాయి. భూమి ఆరోగ్యంగా ఉంటే.. పంటలు బాగుంటాయి. ఆరోగ్యకరమైన పంటలు తినన మనుషుల జీవనం మెరుగవుతుంది. రోగాలు, రొస్టులు లేని ఆరోగ్యకరమైన సమాజాం తయారవుతుంది.
దేశీ విత్తనాల రక్షకుడు ప్రదీప్
మన పూర్వీకుల ఆహార వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇలా దేశీ విత్తనాలను సేకరించి, నిల్వ ఉంచున్నట్లు ప్రదీప్ తెలిపారు.


































