బారామాసీ మ్యాంగో తెలుసా?
బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్కు చెందిన రామ్ విలాస్ సింగ్ రూపొందించిన ‘ది గ్రేస్ ఆఫ్ గాడ్ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస, నేరేడు, పీచ్ అంటే అత్తిపండు, కమలా, లిచీ, గ్రీన్ యాపిల్ లాంటి వెరైటీ...
బీరకు బలం.. రైతుకు లాభం!
పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని...
ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు
ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో...
ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం...
రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు
పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న రూ. 18,000 కోట్లను 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా...
మొండి దొండ నేలపై పంట
దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్ ఉంటుంది. విటమిన్ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం,...
ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక
ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను ఎలా విక్రయించాలన్నదే పెద్ద ప్రశ్న. సేంద్రియ పద్ధతుల్లో పండించే పంటలకు వినియోగదారులలో కూడా...
మిలియనీర్ అగ్రిప్రెన్యూర్
అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్ రోజా రెడ్డి ఆర్గానిక్ ఫార్మింగ్ లో అగ్రిప్రెన్యూర్ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెళకువలు చెబుతూ వారి ఆదాయం కూడా అనేక...
హైదరాబాద్లో ఇంటిపంటకు జై!
నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం ఇది 55 శాతంగా ఉంది. అంటే ముందు ముందు చాలా వేగంగా నగరవాసుల...





































