రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...

చెరకు రైతులకు సబ్సిడీ

దేశంలోని చెరకు రైతులకు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఐదు కోట్ల చెరకు రైతులు, వారి కుటుంబాలకు, సంబంధిత రంగాలకు చెందిన కార్మికులకు ఈ నిర్ణయం...

అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!

అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదనీ, అది లోకానికి అన్నం పెట్టడానికనీ...

సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచి

రసాయన ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావానికి గురై నానా అవస్థలూ పడిన ఆ ఊరు ఆ తర్వాత దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచిగా మారింది. ఆ ఊరు పేరు ఏనబావి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ఈ ఊరు రసాయన రహిత గ్రామం...

ప్రకృతి ‌వ్యవసాయంలో ఒక విజయగాథ

మట్టిని నమ్ముకున్నవారికి నేలతల్లే తోవ చూపిస్తుంది. ప్రకృతిమాత కరుణ రైతన్నలకు ఎప్పటికైనా తప్పక సిరుల వర్షం కురిపిస్తుంది. వెంకట్ వట్టి విజయగాథ దీనికి ఒక ఉదాహరణ. హైదరాబాద్‌‌కు చెందిన ఆయన మొదట్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆ తర్వాత ఐటీ రంగానికి మారారు. సుమారు పదహారేళ్లు విదేశాల్లో...

వ్యవసాయం ఇలా చేస్తే లాభసాటి

వ్యవసాయం లాభసాటి కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానాలు అవసరం. ఒకే పంటపై ఆధారపడడం చాలా సందర్భాల్లో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. అందుకే అంతరపంటలలతో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అంతరపంటలతో భారత మసాలా దినుసుల పరిశోధన సంస్థ (Indian Institute of Spices...

VER AGRO FARMS | ORGANIC MANURE | సహజ ఎరువు | మీ మొక్కల పెరుగుదలకు ఘన...

VER AGRO FARMSవారి విశిష్ఠమైన సేంద్రీయ ఉత్పాదన. ORGANIC MANURE (ఘన జీవామృతం) మొక్కల ఎదుగుదల కోసం దీనిని అన్ని దశలలోనూ వాడుకోవచ్చు. ఇది మౌలికంగా మొక్కల వేరు వ్యవస్థని మెరుగుపరిచి మొక్కలు పరిపూర్ణంగా పోషకాలు పొందడానికి దోహదపడుతుంది.

సుభాష్ పాలేకర్ విశిష్ట వ్యవసాయ విధానం

Who is Subhash Palekar? సుభాష్ పాలేకర్ పేరు భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానాలతో ముడిపడిన పేరు. ఆయన అనన్య ప్రకృతి ప్రేమికులు. పంటలకు రసాయిన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా ఆరోగ్యకరమైన సహజ పద్ధతుల్లో అధిక దిగుబడి సాధించి చూపిన ఘనత పాలేకర్ గారిదే. ఒక్కమాటలో చెప్పాలంటే...

జీవామృతం అంటే ఏమిటి?

జీవామృతం అంటే ఏమిటి? విషపూరితమైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయమే ఘన జీవామృతం. ఇది దేశీ ఆవుల పేడ తదితరాలతో తయారవుతుంది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో తయారైన ఘన జీవామృతం పంటలకు సురక్షితమైనదే కాక అధిక దిగుబడిని ఇస్తుంది. జీవామృతం...

ESWAR ORGANIC MANURE

మట్టి నుంచి బంగారం పండించవచ్చు..అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...అది సహజ సిద్ధంగా వస్తే ప్రకృతి...రసాయనాలతో కృత్రిమంగా తెస్తే వికృతి...ప్రకృతిసిద్ధమైన వనరులతో ఉత్పత్తి అయ్యే ఎరువు..స్వచ్ఛమైన పచ్చదనానికి కల్పతరువుఈశ్వర్...

Latest news