రామస్వామి ఆర్గానిక్ ఫార్మింగ్
తమిళనాడుకు చెందిన రామస్వామి సెల్వం ఓ ఆర్గానిక్ వ్యవసాయ రైతు. సాంప్రదాయ వ్యవసాయానికి చేసే పెట్టుబడి ఖర్చు కన్నా ఆర్గానిక్ సాగులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు దాదాపు 30 శాతం ఖర్చు తగ్గిపోయింది. దాంతో ఆయన మరింత ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈరోడ్ జిల్లాలోని తలవుమలై గ్రామానికి...
సహజసాగులో ‘టెర్రా గ్రీన్’ అద్భుతాలు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ఎక్కువ మందికి అవగాహన కల్పించడంలో, సహజసిద్ధంగా పండించే ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో ఈ తల్లి కూతుళ్ల కృషి ప్రశంసలు పొందుతోంది. హైదరాబాద్ కు చెందిన లిఖిత, ఆమె తల్లి పద్మజ భాను 2013లో ‘టెర్రా గ్రీన్’ సంస్థ ప్రారంభించారు. ఇప్పుడు...
ప్రకృతి పంటల సాగుకు అండగా సర్కార్
ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి పంటల సాగు పట్ల ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే.. సహజసిద్ధ విధానంలో పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలనే ఆలోచన పలువురిలో వస్తోంది. ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమనే భావనకు వస్తున్నారు. దాంతో పాటు ప్రకృతి...
ప్రియ దేశీ విత్తన బ్యాంకు
ఆర్థిక విషయాల్లో ఎంబీఏ చేశారు ప్రియ నారాయణన్. చదివింది అయినప్పటికీ ప్రియ 500 రకాల దేశీ విత్తనాల బ్యాంకు నిర్వహిస్తున్నారు. వాటిలో 100 రకాల వంగ, 60 రకాల కంటే ఎక్కువ మిర్చి, 38 రకాల బెండ, 30 రకాల పాలకూర, 50కి పైగా దుంప రకాల...
ఖాళీ పాలసంచుల్లో సహజ సాగు
భారతదేశంలో అత్యంత వేడి ప్రాంతం రాజస్థాన్. అలాంటి చోట మొక్కల్ని పెంచడం హాబీగా తీసుకోవడం, పూర్తిస్థాయిలో తోట నిర్వహించడం అంటే పెద్ద సవాలే. కానీ.. ఈ ఛాలెంజ్ లో బర్మర్ నివాసి 40 ఏళ్ల ఆనంద్ మహేశ్వరి విజయం సాధించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా...
మిశ్రమ పంటలతో నిరంతర ఆదాయం
మెట్టభూమిలో కూడా నీటి వినియోగం ఎక్కువ లేకుండా ఆర్గానిక్ విధానంలో మిశ్రమ పంటల్ని సాగుచేస్తూ.. నిరంతరం ఆదాయాన్ని పొందుతున్న రైతు గురించి తెలుసుకుందాం. పంటల సాగులో ఈ ఆదర్శ రైతు పురుగుమందులు కానీ, రసాయన ఎరువులు కానీ వినియోగించడు. భూమి నిరంతరం సారవంతంగా ఉంచేందుకు కేవలం ఆవు...
డబ్బుకు డబ్బు.. ఆరోగ్యం
‘లడ్డూ కావాలా.. నాయనా…’ అంటూ ఓ సినిమాలో అన్నట్లు.. త్వరలోనే ‘డ్రాగన్ ఫ్రూట్ కావాలా నాయనా..’ అనే రోజులు వచ్చే అవకాశాలున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మిగతా పండ్ల కన్నా కాస్త ఖరీదు ఎక్కువే అయినా.. దీనిలో లభించే పోషకాల గురించి వింటే.....
రిటైర్డ్ ఉద్యోగుల స్వచ్ఛ జీవనం
నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆ దంపతులిద్దరూ ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైరయ్యారు. ఉద్యోగాలు చేసే సమయంలో వారు హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవారు. చలివేంద్ర వెంకట ప్రసాద్, ఆయన భార్య అళహరి సుమతి కుమారి మాత్రం రిటైర్మెంట్ జీవితాన్ని అందరిలా గడిపేసే...
టెర్రస్ పై రోజూ 20 కిలోల కూరగాయల పంట
ఇడుక్కికి చెందిన పన్నూజ్ జాకబ్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు. తద్వారా జాకబ్ కు చక్కని వ్యాపకం దొరికినట్లయింది. దాంతో పాటు ఆదాయమూ బాగానే...


































