తాటిచెట్టుతో ఆదాయం..ఆరోగ్యం

ప్రాచీనకాలంలో వ్రాసేందుకు తాళపత్రాలనే ఉపయోగించేవారు. తాటి (తాడి) చెట్టును కల్పవృక్షంతో పోల్చడం కద్దు. పొలంలో తాటిచెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానమంటారు. లోతైన వేర్లు కలిగి ఉండడం వల్ల తాటిచెట్లు వాననీటిని ఇంకేట్లు చేస్తాయి. దీంతో నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా పరిసరాల్లో పచ్చదనం...

నమ్మాళ్వార్ అయ్యకు దండాలు…

భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన జనాభాలో 58 శాతానికిపైగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కాస్త వెనక్కి...

శ్రీ సాగుతో రాగి అధిక దిగుబడి

దేశంలోని పలు ప్రాంతాల్లో సామాన్య రైతులు అసామాన్య విజయాలను సాధిస్తున్నారు. మంచి దిగుబడులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా దుమ్రిగూడ మండలం అడప వలస గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించిన రైతులు అత్యధిక దిగుబడులు సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. బురిడి భగత్‌...

సాఫ్ట్‌వేర్ రంగం నుండి ప్రకృతి సాగుకు…

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, పెద్ద జీతం, అమెరికాలో సెటిల్ కావడం, డాలర్లు సంపాదించడం...సాధారణంగా ఇది చాలామంది కనే కల. కానీ వాటన్నిటినీ వదిలి ప్రకృతి ఒడిలో సాగే జీవితాన్ని ఎంచుకున్నారు దేవరపల్లి హరికృష్ణ. తరతరాల వారసత్వంగా వచ్చిన వ్యవసాయమే ఆత్మ సంతృప్తినిస్తుందని ఆయన భావించారు. అమెరికా ఉద్యోగాన్ని సైతం...

100వ కిసాన్ రైలు ప్రారంభం

దేశంలో 100వ కిసాన్ రైలు పట్టాలెక్కింది. మ‌హారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని శాలిమార్‌కు న‌డిచే ఈ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చ జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రులు న‌రేంద్ర సింహ్ తోమ‌ర్‌,...

‘తూర్పు’న నవోదయం

చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయంలో కూడా ముందంజ వేస్తోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం వేలాదిగా రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుభాష్ పాలేకర్ ప్రకృతి సాగు విధానాన్ని ప్రోత్సహిస్తుండడంతో పలువురు రైతులు రసాయనాల వాడకం...

రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న రూ. 18,000 కోట్లను 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా...

ఆదర్శంగా నిలుస్తున్న హరిత

అది ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని అంకర్లపూడి గ్రామం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి హరిత వ్యవసాయంవైపు సాగారు. జీవామృత విధానంలో సేద్యం చేస్తున్నారు. హరిత ఇప్పుడు పరిసర గ్రామాల్లో (ZBNF) ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలిచారు. కూరగాయలతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆమె వరి...
video

సైకత కళాచిత్రంలో ప్రకృతి వ్యవసాయం

సైకత కళా చిత్తరువుల (శాండ్ ఆర్ట్) ద్వారా ప్రకృతి వ్యవసాయ విశిష్టతను చాటే వీడియో ఇది. దీన్ని వీక్షించి ప్రకృతి సాగును స్వాగతించండి మరి!

ఇది కృష్ణప్ప సాధించిన విజయం

పట్టుదల, నిబద్ధత, శ్రద్ధ, అభినివేశం.. కృష్ణప్ప దాసప్ప గౌడను విజేతగా నిలిపాయి. ప్రకృతి సేద్యంపై ఉన్న అచంచల విశ్వాసం ఆయనను ఇవాళ వార్తల్లో వ్యక్తిని చేసింది. శూన్యం అనుకున్నదాని నుండి ఆయన బంగారం పండించి చూపారు. మట్టిని నమ్మితే ఫలితం ఉండి తీరుతుందని మరోసారి నిరూపించారు. కృష్ణప్ప...

Latest news