కొత్త కొబ్బరి రకాలతో అధిక దిగుబడి
కొబ్బరి పంట అధిక ఉత్పాదకతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంటుంది. అయితే.. కొబ్బరి సాగులో మాత్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. కొబ్బరి సాగులో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో కొబ్బరి సాగు క్షేత్రాల్లో అంతర పంటలు కూడా సాగుచేయడం...
వద్దన్నా వంకాయలు కాయాలంటే..
వంకాయకూర రుచి చూడని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ‘వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైరి వంటి రాజును, భారతం వంటి కథ ఉండవ’ని ఒక నానుడు ఉంది. అలాగే వంకాయతో వెయ్యి రకాలు అనే నానుడి...
కంటైనర్లలో బఠాణీ సాగు
గ్రీన్ పీస్ అంటే పచ్చ బఠాణీ చాలా వేగంగా పెరిగే విజిటబుల్. కంటైనర్ గార్డెనింగ్ విధానంలో పచ్చ బఠాణీ సాగు చేయడం ఎంతో సులువు. పచ్చబఠాణీని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా పచ్చబఠానీ సాగు చేయొచ్చు. మధ్యధరా ప్రాంతానికి చెందిన పచ్చ...
స్పిరులినా సాగుతో రోజూ ఆదాయం
స్పిరులినా… దీన్నే సముద్ర నాచు అంటారు. ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకు మట్టితో పనిలేదు. సూర్యరశ్మి ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా స్పిరులినా దిగుబడి పెరుగుతుంది. పొలంలోనే కాకుండా ఇంటి వద్ద ట్యాంకుల్లో కూడా స్పిరులినా పంట పండించవచ్చు. స్పిరులినాలో 60 నుంచి...
‘కర్షకోత్తముడు’ బిజుమోన్ ఆంటోని
చెట్లు, మొక్కలను నేరుగా నేల మీద పెంచడమే ఉత్తమమైన విధానం అని మీరు అనుకుంటున్నారా? అయితే.. మీ అభిప్రాయాన్ని కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్ప గ్రామానికి చెందిన బిజుమోన్ ఆంటోనీ అంగీకరించడు. ఎందుకంటే నేలపై పెంచే చెట్ల వేర్లు చిక్కులు పడిపోయి, పంట ఆలస్యం అవుతుందని ఆంటోనీ...
రాళ్లలో రాబర్ట్ సహజ పంటలు
రాళ్లలోనే కూరగాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడీ యువకుడు. కొంచెం కూడా మట్టి వాడకుండా, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా సహజసిద్ధంగా పలు రకాల కూరగాయల పంటలు పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. సహజసిద్ధంగా తాను సాగుచేసే...
రామస్వామి ఆర్గానిక్ ఫార్మింగ్
తమిళనాడుకు చెందిన రామస్వామి సెల్వం ఓ ఆర్గానిక్ వ్యవసాయ రైతు. సాంప్రదాయ వ్యవసాయానికి చేసే పెట్టుబడి ఖర్చు కన్నా ఆర్గానిక్ సాగులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు దాదాపు 30 శాతం ఖర్చు తగ్గిపోయింది. దాంతో ఆయన మరింత ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈరోడ్ జిల్లాలోని తలవుమలై గ్రామానికి...
సహజసాగులో ‘టెర్రా గ్రీన్’ అద్భుతాలు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ఎక్కువ మందికి అవగాహన కల్పించడంలో, సహజసిద్ధంగా పండించే ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో ఈ తల్లి కూతుళ్ల కృషి ప్రశంసలు పొందుతోంది. హైదరాబాద్ కు చెందిన లిఖిత, ఆమె తల్లి పద్మజ భాను 2013లో ‘టెర్రా గ్రీన్’ సంస్థ ప్రారంభించారు. ఇప్పుడు...
ప్రకృతి పంటల సాగుకు అండగా సర్కార్
ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి పంటల సాగు పట్ల ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే.. సహజసిద్ధ విధానంలో పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలనే ఆలోచన పలువురిలో వస్తోంది. ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమనే భావనకు వస్తున్నారు. దాంతో పాటు ప్రకృతి...


































