మహిళారైతుల కోసం కదిలిన ఉపాసన
దేశీ విత్తనాలను సంరక్షిస్తూ, తృణధాన్యాల పంటలను ప్రోత్సహించడంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డి.డి.ఎస్) విశేషంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర గ్రామీణ మహిళలదే కావడం మరో విశేషం. జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, కోహీర్, రాయికోడ్ మండలాల్లోని దాదాపు 75 గ్రామాల్లో సుమారు 5...
ఉచితంగా దేశీ విత్తనాలు
సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...
విదేశాలకు ఆంధ్రా ఆర్గానిక్ బియ్యం
ఆర్గానిక్ బియ్యం రకాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్, మధ్య ప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలలో సేంద్రియ బియ్యం రకాలకు మంచి గిరాకీ ఉంటోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ నుండి సేంద్రియ బియ్యం రకాలను ఎగుమతి చేయడానికి Agricultural and Processed Food Products Export Development...
అరటి ఆకులతో అద్భుతం!
నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూలమైన...
‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్ వచ్చేస్తోంది!
'ఆంధ్ర గో-పుష్టి' బ్రాండ్ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ ద్వారా ఈ సేంద్రియ ఆవు పాల విక్రయాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ2...
ఆర్గానిక్ సాగుకు మంచి రోజులు వస్తున్నాయ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్టేట్ ఆర్గానిక్ పాలసీని రూపొందించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేంద్రియ విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు...
‘షోలే’ హీరో ధర్మేంద్ర ఇప్పుడేం చేస్తున్నారు?
ధర్మేంద్ర అనగానే "షోలే" సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ దేవల్. ఆయన అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్. రాజస్థాన్లోని బికనేర్ నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2012లో 'పద్మ భూషణ్' అవార్డు సైతం అందుకున్నారు. ధర్మేంద్ర బాలీవుడ్ డ్రీమ్...
వ్యవసాయ సెస్ : ఏమిటి? ఎందుకు? ఎలా?
2021-22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను రేట్లతో సెస్కు నిమిత్తం ఉండదు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు...
రూ. 11 నుండి రూ. 11 లక్షలకు…
ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సాగు కోసం రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలనీ, రైతులకు ఈ విషయంలో సమాజం పట్ల ఒక బాధ్యత ఉందనీ పలువురు అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో 2021 ఫిబ్రవర్ 14న జాతీయ స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతర్జాతీయ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా KVK రైతు...
లక్షల్లో ఆదాయం కావాలా?
ప్రవాహానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎదురీత వల్ల తరచు జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అయితే రిస్క్ తీసుకుని, పర్యవసానాలను దృఢంగా ఎదుర్కొనేవారూ ఉంటారు. అలాంటివారు ఒక ప్రత్యేకతను ప్రదర్శించి విజయం సాధిస్తారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన 34 ఏళ్ల శీతల్ సూర్యవంశీ ఇందుకు ఒక ఉదాహరణ.
కుటుంబం నుండి...


































