వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!
మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. వరి పంట కోత అనంతరం రబీ...
బయో-సీఎన్జీ ట్రాక్టర్ వచ్చేసింది!
దేశంలో ఇక బయో-సీఎన్జీ ట్రాక్టర్ల యుగం ప్రారంభం కానుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2021 ఫిబ్రవరి 12న ఢిల్లీలో బయో సీఎన్జీ ట్రాక్టర్ (CNG Tractor)ను ఆవిష్కరించారు. ఈ ట్రాక్టర్ ఉపయోగించడం ద్వారా ఇంధన వ్యయంలో సంవత్సరానికి లక్షన్నర రూపాయల దాకా...
దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ యూనివర్సిటీ!
అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. కర్ణాటకలోని శివమొగ్గలో సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గుజరాత్, ఛత్తీస్గఢ్లలో లాగే కర్ణాటకలోనూ సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి...
ఎన్నో విశేషాల ‘అద్వైత్ లివింగ్’
మధుర- ఆగ్రా నగరాల మధ్య అందమైన యమునాతీరంలో ఉన్న అద్వైత్ లివింగ్ (Advait Living Farms) వ్యవసాయక్షేత్రం సుస్థిర వ్యవసాయ విధానాలకు ఒక చిరునామా. అక్కడి 40 ఎకరాల పచ్చని పొలం ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో తొలి తరం సేంద్రియ మహిళారైతు...
రైతన్నల ఆదాయం రెట్టింపు ఇలా…
అధిక దిగుబడిని ఇచ్చే పంట రకాలను అభివృద్ధి పరచిన ఐసీఏఆర్
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గత మూడేళ్లలో అధిక దిగుబడినిచ్చే 838 పంట రకాలను అభివృద్ధి పరిచింది. వీటిలో 578 ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైనవి కాగా, 41 రకాలు స్వల్పకాలికమైనవి. అలాగే మరో 47...
ఆర్గానిక్ సాగులో సూపర్ స్టార్
భారతీయ చలనచిత్రరంగంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సూపర్ స్టార్ మమ్ముట్టి. ప్రత్యేకించి ఆయన దక్షిణాదిన వందలాది మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై 'యాత్ర' టైటిల్తో తీసిన బయోపిక్లో ఆయన నటించి మెప్పించారు. సినీరంగంలో తన విశేష కృషికిగాను...
వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…
మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్(ఎంఐఎం) స్టార్టప్ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో...
2021-22లో రైతు రుణాల లక్ష్యం ఇదే!
రైతులకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణ సదుపాయం కల్పించేందుకు వీలుగా వ్యవసాయదారులను సంస్థాగత రుణంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగ రుణవ్యవస్థతో పోల్చుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్యసంస్థల నుండి సమకూర్చే సంస్థాగత పరపతి చౌకగా అందుబాటులో ఉండటం వలన రైతుల పంట ఉత్పత్తి...
ఆర్గానిక్ పంటల నమూనాలు సిద్ధం!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధి విధానాలను అభివృద్ధి పరిచే దిశలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), కృషి విజ్ఞాన్ కేంద్రాలు (KVK) సంయుక్తంగా పలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ICAR 63 సమీకృత వ్యవసాయ నమూనాలను (Integrated Farming System-...
ఈ యువతి సాధించిన ఘనత చూశారా!
మధ్యప్రదేశ్ - ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉండే ప్రాంతం బుందేల్ ఖండ్. ఝాన్సీ నగరం బుందేల్ ఖండ్లోనిదే. ప్రతి ఏడాదీ ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడితో జనం సతమతమౌతూ ఉంటారు. నిరుడు ఒకపక్క కరోనా సంక్షోభం కొనసాగుతుండగా మరోపక్క బుందేల్ఖండ్లో నీటికి కరువొచ్చిపడింది. గుక్కెడు...


































