మిరియాల సాగు లాభాల పోగు

మిరియాలలో కాల్షియం, పాస్పరస్‌, ఇనుము, సోడియం, పొటాషియం, విటమిన్‌్ ఏ, సీ ఉంటాయి. రక్తంలో ఇవి హిమోగ్లోబిన్‌ తయారీకి బాగా ఉపయోగపతాయి. మిరియాలలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటి వైరల్‌ గుణాలు అధికం. జలుబుకు మిరియాలు మంచి ఔషధం. మిరియాల్లో...

బెంగ తీర్చే ఇంగువ

ఇంగువలో సల్ఫర్‌ కంటెంట్‌ ఎక్కువ. పంటలకు పెస్టిసైడ్‌గా, ఫంగిసైడ్‌గా, గ్రోత్‌ప్రమోటర్‌గా కూడా ఇంగువ పనిచేస్తుంది. భూమిలోని నత్రజని, ఫాస్పరస్‌ను ఉత్తేజ పరుస్తుంది. మొక్కలు లేదా చెట్లకు నత్రజని, ఫాస్పరస్‌ను అందించే వాహకంగా ఉపయోగపడుతుంది. పూత, కాత బాగా రావడానికి ఇంగువ కారణం అవుతుంది. అసఫొటిడా అని ఇంగ్లీషులో పిలుచుకునే...

ఫిబ్రవరిలో ఈ పంటల సాగుతో లాభం?

రుతువులు, కాలాలు, వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు పండిస్తుంటారు. సాంప్రదాయ పంటలకు కాస్త భిన్నంగా ఆలోచించే అన్నదాతలు మరికొంత ముందుచూపుతో లాభసాటిగా ఉంటుందో ఆలోచించి మరీ ఆయా పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పుడు జనవరి నెలాఖరులో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలోగా...

ఆరోగ్యాల రూట్‌ మల్బరీ ఫ్రూట్‌

మల్బరీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పట్టుపురుగులకు మల్బరీ ఆకులు ఆహారంగా వేస్తారని, అందుకే మల్బరీ చెట్లు పెంచుతారని. అయితే.. మల్బరీ పండ్లతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మల్బరీ పండ్లు, మల్బరీ బెరడు చేసే మేలు అంతా...

కశ్మీరీ రెడ్‌ గోల్డెన్‌ యాపిల్‌

చెట్టు నిండా ఫలాలు. నోటి నిండా మధురమైన రుచి. నోరూరిస్తుంది. కనువిందు చేస్తుంది. చక్కని పంట. ఇదే కొత్త రేగు.. లేదా కశ్మీరీ రెడ్‌ గోల్డ్‌ యాపిల్ బేర్‌. ఇతర రేగు రకాల కన్నా రెండు రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ వెరైటీ రైతులను,...

కుళ్లితే భూమికి బంగారమే

బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి ఇచ్చినా.. దాన్ని పదిరెట్లు చేసి మరీ తన బిడ్డలైన మనకే అందిస్తుంది. వెంటనే...

కుళ్లితే భూమికి బంగారమే

బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి ఇచ్చినా.. దాన్ని పదిరెట్లు చేసి మరీ తన బిడ్డలైన మనకే అందిస్తుంది. వెంటనే...

సహజ సేద్యానికి 90% సబ్సిడీ

సహజ సేద్యంతో అన్ని కాలాల్లోనూ ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున 90 శాతం సబ్సిడీ అందజేస్తామని ఆయన తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధం సేద్యం విధానానికి తానే శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మధ్యలో...

ఎరువుకుంటతో ఎంతో పంట

ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులను రైతులు అవలంబిస్తున్నారు. కొందరు జీవామృతాన్ని వాడుతుంటే.. మరి కొందరు ఫిష్‌ అమినో యాసిడ్‌ వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే మట్టి ద్రావణంతో సహజ పంటలు పండిస్తున్నారు. కొందరు ఇండిజెనిస్ మైక్రో ఆర్గానిజమ్‌ వాడుతున్నారు. కొంతమంది పంచగవ్యను పైర్లకు వేస్తున్నారు. సేద్యానికి ఖర్చు తక్కువ, ఫలితం...

పైరుకు గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌­­­­­

గ్రీన్‌ మెన్యూర్‌.. పచ్చిరొట్ట ఎరువు.. ఇదేమీ కొత్త మాట కాదు. పూర్వకాలపు రైతులకు తెలియనిదీ కాదు.. ప్రధాన పంటకు మంచి పోషకాలు అందించడంలో గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌ అంటారు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ప్రయోగాలు చేస్తున్న కళ్లం శ్రీనివాస్‌రెడ్డి. కాకపోతే.. ఏ ప్రధాన పంటకు ఎలాంటి...

Latest news