డబుల్ బొనాంజా కొడుతున్న డబుల్ ఎంఏ
హిందీ, చరిత్ర అంశాల్లో డబుల్ ఎంఏ పూర్తిచేసిన రజనీష్ లాంబా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానంటే.. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే రజనీష్ తన తండ్రి హరిసింగ్ లాంబా మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం చూసుకుంటారని వారంతా భావించారు. అయితే.. రజనీష్ ప్రణాళికలు వేరేలా ఉన్నాయి. తన తాత...
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో ప్రవేశానికి...
టీచర్ దిద్దిన సజీవ గ్రామాలు
వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల వచ్చే అనర్థాలేంటో ఇప్పటికే ప్రపంచానికి తెలియవచ్చింది. ఆర్గానిక్ లేదా సహజ పంటల దిశగా కొన్ని గ్రామాల్నే మార్చడం అనే మాట చెప్పినంత తేలిక ఏమీ కాదు. ఇలాంటి కష్టసాధ్యమైన పని చేసి నిరూపించారు ఓ రిటైర్డ్ స్కూల్...
సారంలేని భూమిలో సహజ పంటలు
దేశంలోని ఓ అగ్రశ్రేణి విద్యాసంస్థలో ఎంబీఏ చేసిన వ్యక్తి ప్రకృతి పంటలు పండించాలని నిర్ణయించుకుంటే ఏమవుతుందో? ఇప్పుడు చూద్దాం. ఏమాత్రం సారం లేని, చదునుగా కూడా లేని భూమిని కొన్న ఆ వ్యక్తి దాన్ని ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడి వ్యవసాయానికి పనికొచ్చేలా మార్చేశాడు. ఆ భూమిలో...
ప్రకృతి సాగులో ప్రభుత్వాల పాత్ర
రసాయన రహిత ప్రకృతి పంటల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ ప్రారంభించిన జీరో బడ్జెట్ నేచురల్ పార్మింగ్ పట్ల ముందులో కొద్ది మంది ఆరోగ్యాభిలాషులు మాత్రమే ఆసక్తి కనబరిచారు. ఆధునిక సమాజంలో ప్రజలు అనారోగ్యాలతో కునారిల్లిపోవడానికి...
టెర్రస్ మీద సహజ మేంగో గార్డెన్!
టెర్రస్ మీద గార్డెనింగ్ అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఏవో కొన్ని పూలమొక్కలు, కొన్ని కాయగూరల మొక్కలు, మరి కొన్ని పాదులు, ఇంకొన్ని చిన్న చిన్న పండ్ల జాతులు పెంచుతారు అనుకుంటాం. అయితే.. కేరళ రాష్ట్రం కోచిలో నివాసం ఉంటున్న జోసెఫ్ ఫ్రాన్సిస్ పుథంపరంబిల్ మాత్రం అందుకు...
మాజీ డిప్యూటీ సీఎం సహజ పంటల సాగు
రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవసరం వచ్చినా అనేక మంది పుష్పశ్రీవాణి...
సహజ పంటల రైతుకు అవార్డుల పంట
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ చెప్పిన మాటలతో యనమల జగదీశ్ రెడ్డిలో ఎంతో స్ఫూర్తి పొందారు. సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో తిరుపతిలో 2012లో ప్రకృతిసాగు పద్ధతులపై నిర్వహించిన సదస్సులో యనమల జగదీశ్ రెడ్డి...
వందల రైతులకు ప్రేరణ ఈ సోదరులు
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా శిఖర్ గ్రామానికి చెందిన సోదరులు ముఖేష్ పాండే, చంద్రమౌళి పాండే సహజ పంటల సాగును ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తుల ఆర్గనైజేషన్ (FPO) ‘నవ చేతన ఆగ్రో సెంటర్’ ఏర్పాటు చేసి వందలాది మంది పురుష రైతులు, వారి కంటే...
ఆర్గానిక్ రైతుకు ‘పుడమిపుత్ర’ అవార్డు
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి యానిమల్ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. దేశంలో ప్రసిద్ధి చెందిన మందుల తయారీ సంస్థ భారత్ బయోటెక్ మంచి జీతంతో ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ ఈ జీవితంతో హైదరాబాద్లో నివసిస్తున్న 32 ఏళ్ల బొంగురం నాగరాజుకు ఏమాత్రం సంతృప్తి లేకపోయింది. రసాయనాలు వినియోగించి...


































