ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!
వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు...
మోహన్ లాల్ పెరటి తోట చూశారా!
కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన...
‘కృష్ణ వ్రీహి’ని పండించడం ఎలా?
నల్లబియ్యం మన నేలల్లో పండుతుందా? పంట దిగుబడి ఎంత వస్తుంది? దీన్ని సాగు చేస్తే లాభమేనా? వంటి సందేహాలు తీరాలంటే 'కృషి భారతం' వ్యవస్థాపకుడు శ్రీమాన్ గూడూరు కౌటిల్య కృష్ణన్ సాగు చేస్తున్న పొలాన్ని చూసి రావలసిందే. నల్లబియ్యం మనకు కాస్త కొత్తే అయినా మణిపూర్, ఒడిశా,...
కిలో టమాట 1 రూపాయి మాత్రమే!
ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్ అరటి కాయను ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించకముందు ఆయన ఒక...
మన రైతుల కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం
ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక భాగస్వామి సంస్థ Crop Dataతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒక...
మార్కెట్లోకి ITL కొత్త ట్రాక్టర్
ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్...
నల్ల బియ్యం సాగుకు రైతులు జై!
తరతరాల నుండి తాత ముత్తాతల ద్వారా మనకు లభించిన వంగడాలను కాపాడుకోవాలన్న తపన క్రమంగా బలపడుతోంది. కర్ణాటక రైతులు అలా వందలాది వరి వంగడాలను సంరక్షించారు. దేశీ రకాలనే కాకుండా విదేశీ రకాలకు చెందిన విత్తనాలను వారు సేకరించి కాపాడుతూ వస్తున్నారు.తత్ఫలితంగా, కర్ణాటకలోని వరి పొలాలు పంటల...
శ్రీప్లవనామ సంవత్సర పంచాంగం (2021-22)
అందరికీ శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారతీయ జీవనంలో పంచాంగానికి విశేష ప్రాముఖ్యం ఉంది. కాలస్వరూపాన్ని వివరించే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడి ఉంటుంది. అలాగే కార్తెల ప్రవేశాలు, ముహూర్తాలు, శుభసమయాలు, పండుగలు, పుణ్యదినాలు, రాశిఫలాల వివరాలు పంచాంగంలో ఉంటాయి. ఈ దృష్ట్యా...
ఆర్గానిక్ సాగుపై ఆర్ఎస్ఎస్ ప్రచారోద్యమం
హిందూ నూతన సంవత్సరారంభాన్ని పురస్కరించుకుని 2021 ఏప్రిల్ 13 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భూసారం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సంఘ్ అనుబంధ సంస్థ 'అక్షయ్ కృషి పరివార్' ఈ ప్రచారోద్యమాన్ని చేపడుతోంది. భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...


































