డ్రై ఫ్రూట్ బనానా!
ఒక పరిశోధనాత్మక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటారు. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో, పండించిన పంటను సరిగా వినియోగించడంలో ఆధునికులు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. పండించిన పంటకు సరిగా మార్కెటింగ్ అవకాశాలు లేనప్పుడు, ఆ పంట నిల్వచేసే వీలు లేకుండా పాడైపోయే ఇబ్బంది ఉన్నప్పుడు సరికొత్త మార్గం వెదుకుతూనే ఉంటున్నారు....
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్!
రసాయన రహిత వ్యవసాయం.. ఇదే ఇప్పుడు ‘ఆర్గానిక్ అగ్రికల్చర్‘గా ప్రసిద్ధి చెందింది. దీన్నే ప్రక్రుతి వ్యవసాయ పద్ధతి అంటున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేసిన ఎరువులు, క్రిమిసంహారకాలను మాత్రమే వినియోగించడం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రత్యేకత. పశువుల పేడ, ఆవు మూత్రం, పచ్చి రొట్ట, వర్మీ...
సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ
పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...
మహిళారైతులకు అండగా ‘మిషన్ శక్తి’
వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకమే అయినా వారి శ్రామిక శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇలాంటి వాతావరణంలో ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లాకు చెందిన సరోజినీ ఓరామ్ (Sarojini Oram of Jharsuguda district) వ్యవసాయరంగంలో మహిళా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలిచారు. అది కూడా కరోనా మహమ్మారి సృష్టించిన...
PLEASE CALL US AT 7396394749
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..
అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి…
మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి…
భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం…
అది సహజ సిద్ధంగా వస్తే ప్రకృతి…రసాయనాలతో కృత్రిమంగా తెస్తే వికృతి…
ప్రకృతిసిద్ధమైన వనరులతో ఉత్పత్తి అయ్యే ఎరువు..స్వచ్ఛమైన పచ్చదనానికి కల్పతరువు
ఈశ్వర్...
ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!
వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు...
మోహన్ లాల్ పెరటి తోట చూశారా!
కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన...
‘కృష్ణ వ్రీహి’ని పండించడం ఎలా?
నల్లబియ్యం మన నేలల్లో పండుతుందా? పంట దిగుబడి ఎంత వస్తుంది? దీన్ని సాగు చేస్తే లాభమేనా? వంటి సందేహాలు తీరాలంటే 'కృషి భారతం' వ్యవస్థాపకుడు శ్రీమాన్ గూడూరు కౌటిల్య కృష్ణన్ సాగు చేస్తున్న పొలాన్ని చూసి రావలసిందే. నల్లబియ్యం మనకు కాస్త కొత్తే అయినా మణిపూర్, ఒడిశా,...
కిలో టమాట 1 రూపాయి మాత్రమే!
ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్ అరటి కాయను ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించకముందు ఆయన ఒక...
మన రైతుల కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం
ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక భాగస్వామి సంస్థ Crop Dataతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒక...


































