అల్లం సాగుతో అంతా మేలే!

సుగంధ ద్రవ్యాల్లో అల్లం ఒకటి. దీనిలో విటమిన్ బీ3, విటమిన్‌ బీ6, విటమిన్‌ సీ, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌లు ఉన్నాయి. అల్లంతో వికారం తగ్గుతుంది. జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తిని అల్లం ప్రేపించి జీర్ణ క్రియను పెంచుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్‌...

పశువు తిరిగిన చోట పంటల పండుగ

ప్రతి ఒక్కరి జీవన విధానం పాడి, పంటలతో ముడిపడి ఉంది. పశువులు లేని రైతుల పొలాల్లో పంటలు పండవంటారు. పశువు- భూమి రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పశువులు తిరిగిన పొలంలో సహజసిద్ధంగా బంగారు పంటలు పండుతాయి. రసాయనాలు లేని పచ్చగడ్డి తిన్న పశువులు ఆరోగ్యంగా...

సిరులు తెచ్చే సీమపందులు

సీమపంది మాంసంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు పనిచేస్తుంది. దీనిలో 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. జింక్‌, సెలీనియం, విటమిన్‌ B12, B 6 కూడా లభిస్తాయి. ఐరన్‌, భాస్వరం లాంటి పోషకాలు ఉన్నాయి. కాకపోతే కొవ్వు, సోడియం స్థాయిలు...

ఎక్కువ అరటి పిలకలు ఉంటే లాభమే

అరటిపండ్లు తినేవారికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండ్లలో సహజంగా ఉండే షుగర్‌ తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి అరటిపండ్లు. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును, గుండెజబ్బులను రక్షిస్తుంది. ఎక్కువ ఫైబర్‌...

వరి సాగులో డ్రిప్‌ సిస్టం!

అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి ఏటా దేశంలోని సుమారు 44 మిలియన్ల హెక్టార్లలో 90 మిలియన్‌ టన్నుల ధాన్యం...

సెంట్‌ ఎల్లో చామంతి.. ఎంతో లాభం

కిలో వంద రూపాయలకు పైన ఎంత ధర పలికితే అంత లాభం చామంతిపూలు సాగుచేసే రైతన్నలకు. అయితే.. కిలో రూ.190కి హోల్‌సేల్‌గా అమ్మిన రైతుకు ఎంత లాభం వస్తుందో అంచనా వేసుకోవచ్చు. సుమారు ఎకరం పొలంలో తొలిసారి హార్వెస్ట్‌లో ఆ యువ రైతు దాదాపు 650 కిలోల...

గదిలో కుంకుమపువ్వు పంట

విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగాల నుంచి రిటైర్‌ అయిన వారు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించవచ్చు. కశ్మీర్‌లో మాత్రమే కుంకుమపువ్వు పండుతుందని అందరికీ తెలిసిందే. అక్కడి శీతల వాతావరణం, నేల స్వభావం దీనికి సరిగ్గా సరిపోతాయి. కశ్మీర్‌ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పండించవచ్చని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా...

టెర్రస్‌పై 4 నెలలకే అంజీర పంట

అంజీర పండ్ల సాగును పెద్ద మొత్తంలో చేసుకుంటే లాభాల పంట పండిస్తుంది. ఎకరం తోటలో సుమారు 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

సులువుగా సాగు.. దాల్చినచెక్క

దాల్చినచెక్క రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. అజీర్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. గుండె జబ్బు కారకాలను తగ్గిస్తుంది. గ్యాస్‌ (అపానవాయువు) నుండి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చినచెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. దాల్చినచెక్కను పేస్ట్‌గా చేసుకొని జుట్టుకు రాసుకుంటే జుట్టు...

పింక్‌ పనస.. లాభాల వరస!

పింక్‌ పనసలో ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో సీ, ఏ విటమిన్‌లు అధికంగా ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి పనసలో పీచుపదార్థం చాలా ఎక్కువ. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పనసలో ఉండే పొటాషియం, ఫైబర్‌లు రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె...

Latest news