టెర్రస్ పై రోజూ 20 కిలోల కూరగాయల పంట
ఇడుక్కికి చెందిన పన్నూజ్ జాకబ్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు. తద్వారా జాకబ్ కు చక్కని వ్యాపకం దొరికినట్లయింది. దాంతో పాటు ఆదాయమూ బాగానే...
టెర్రస్ పై ఆర్గానిక్ పంటవనం
ఎనభై నాలుగేళ్ల హేమారావు ప్రతిరోజూ తమ టెర్రస్ మీదకు ఓ చిన్న బుట్టను చేత్తో పట్టుకుని వెళ్తుంది. తమ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ పై టెర్రస్ మీద తిరుగుతుంది. మొత్తం 12 వేల చదరపు అడుగుల టెర్రస్ అంతటా బ్లూ కలర్ డ్రమ్ముల్లో ఎంతో ఇష్టపడి పచ్చగా...
కాంక్రీట్ జంగిల్లో పచ్చని పొలం
రాజేశ్ కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్. చదువు, ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజేశ్ నివసించాడు. రాజేశ్ ఎక్కడ ఉన్నా.. ఎక్కడ తిరిగినా అతని మనసు మాత్రం తన పూర్వీకుల వ్యవసాయ క్షేత్రం వైపు, సొంత ఇంటి వైపే లాగేస్తుండేది. రాజేశ్ తాతగారు తమ ఇంటిని, వ్యవసాయ...
మల్టీ లేయర్ రైతుకు అవార్డుల పంట
దేశంలోని అనేక చిన్న పట్టణాల్లో కొన్నేళ్లుగా క్రమేమీ కొత్త సాగు విధానం విస్తరిస్తోంది. దాంతో సాధారణ సాగు విధానం కన్నా అధిక ఆదాయం లభిస్తోంది.. అది కూడా వారం వారం చేతికి ఆదాయం కూడా వస్తోంది. అదే మల్టీ లేయర్ ఫార్మింగ్. కొద్దిపాటి నేలలో ఒకటి కన్నా...
సమీకృత సహజ సేద్యంతో లక్షల ఆదాయం
ఉన్న ఊరిని, కన్నతల్లిని మర్చిపోకూడదంటారు పెద్దలు. అదే మాటకు కట్టుబడిన ఓ తండ్రీ కొడుకు కలిసి తమ గ్రామంలోని రైతుల ఆర్థిక స్థితినే మార్చేశారు. అప్పటి వరకు ఆ ఊరి రైతులు చేస్తున్న వ్యవసాయ విధానానికి కొంచెం మార్పులు చేశారు. సమీకృత సహజ సేద్యంతో ఒక్కో ఎకరం...
బెస్ట్ టెర్రస్ ఫార్మర్ ధనంజయన్
కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన ఏవీ ధనంజయన్ ఆర్గానిక్ టెర్రస్ ఫార్మింగ్లో దిట్ట. వంటగదిలో మిగిలిన వ్యర్థ పదార్థాలతోనే ధనంజయన్ తన టెర్రస్ పంటలకు ఎరువులు, పురుగులు ఆశించకుండా నివారించే మందులు తయారు చేసుకోవడంలో చక్కని నైపుణ్యం సంపాదించాడు. ధనంజయన్ ఐదేళ్ల క్రితమే కేబుల్ ఆపరేటర్ ఉద్యోగాన్ని...
మునగపంటలో విజేతలు వీళ్లు!
మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత అధికంగా ఉండే.. నీటి సదుపాయం కూడా అంతగా ఉండని ప్రకాశం జిల్లాలో మునగకాయ...
మష్రూం సాగుతో ఆదాయం, ఆరోగ్యం
ఆ మారుమూల గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల నుంచి మొత్తం 20 మంది మహిళలు పుట్టగొడుగుల సాగులో బిజీగా ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రం కుంతి జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే గిరిజన గ్రామం సెరెంగ్ధీలోని మహిళలు ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకంలో మంచి ప్రావీణ్యం...


































