ప్రకృతి వ్యవసాయమే బెస్ట్: మోదీ

రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంపైనే రైతన్నలు ప్రధానంగా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. రైతుల కోసం తాము చేపడుతున్న చర్యల...

మాజీ మంత్రి తోటలో ఎన్ని ఫలజాతులో!

ఆయనో మాజీ టీచర్‌.. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి.. సహజసిద్ధ వ్యవసాయం చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎకరం నర తోటలో 70 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆయన ఆ పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు. తన తోటలోని పండ్ల మొక్కల్ని...

అప్పుల బాధ నుంచి లక్షల సంపాదన

వ్యవసాయ కుటుంబంలో మారుతి నాయుడు మూడో తరం రైతు. రసాయనాలతో చేసిన వ్యవసాయంతో మారుతి కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. రసాయనాలు ఎక్కువగా వాడిన కారణంగా వారి వ్యవసాయ భూమి పూర్తిగా నిస్సారమైపోయింది. అయితే.. సుభాష్ పాలేకర్‌ ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలోకి మారిన తర్వాత మారుతి నాయుడి...

ఆర్గానిక్‌ కాఫీ వారి జీవితాన్నే మార్చేసింది

సోలిగా గిరిజన తెగ. కర్ణాకలోని చామరాజనగర్‌ జిల్లాలోని బిలిగిరి అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ కాఫీ గింజలు పండిస్తుంటారు ఆ గిరిజన తెగ ప్రజలు.. ప్రతి ఏటా డిసెంబర్‌ నెలలో వారు పండించే కాఫీ పంట చేతికి వస్తుంది. తమ కాఫీ గింజల పంటకు సరైన ధర...

ప్రకృతి పంటకు పద్మశ్రీ పురస్కారం

‘పూర్వ కాలం నుంచీ మనది వ్యవసాయ దేశం. ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు దేశంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోంది. సమాజంలో వచ్చిన ఆధునిక మార్పుల వల్ల వ్యవసాయాన్ని పలువురు రైతులు వదిలిపెట్టేస్తున్నారు.’ ఇలాంటి మాటలు మనం వింటుంటాం. అయితే.. వ్యవసాయం నిర్లక్ష్యానికి...

10 వేలు పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం

ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన చెందిన కృష్ణ నాగ్‌కు ప్రకృతి అంటే, ప్రకృతి విధానంలో పంటలు పండించడమంటే ఎంతో ఇష్టం. కృష్ణ నాగ్‌ హృదయం లబ్‌డబ్‌మనడం కంటే ప్రకృతి, సహజ పంటలంటూ కొట్టుకుంటుంది. అందుకే తన పూర్వీకుల నుంచి వచ్చిన పావు ఎకరంలో దశాబ్దం క్రితం సీజనల్‌...

ఆర్గానిక్‌ పంటల మహిళా మిలియనీర్‌

ఈ మహిళా రైతు కుటుంబం ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గిపోయింది. కుటుంబం రోజువారీ ఖర్చులకు కూడా వారి ఆదాయం సరిపోయేది కాదు. నెల మొత్తం రెక్కలు ముక్కలు చేసుకున్నా వెయ్యి రూపాయల నుంచి 1,500లకు మించి కళ్లచూసే అవకాశం ఉండేది కాదు. ఈ కష్టాలు, కన్నీళ్లు ఆ...

ఈ టెకీ ఎలా లాభపడ్డాడంటే..

హైదరాబాద్‌లో నివసించే ఆర్‌. నందకిశోర్‌ రెడ్డి మూడేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రతి రోజూ రోటీన్‌గా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే డ్యూటీతో బోర్ ఫీలయ్యాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెలనెలా కేవలం 35 వేలు జీతంగా అందుకునేవారు. నందకిశోర్‌రెడ్డిలో ఏదో మూల...

భవంతిలో మొక్కల తోట!

ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్‌ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో తాను చేస్తున్న తోట భవంతిలో పండించే పంటల ద్వారా ప్రతి ఏటా 70...

‘రైతునేస్తం’ ‘మణి అన్నా’!

ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’ పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు. ముందు తన వినియోగం కోసమే మిద్దెతోట ప్రారంభించిన మన...

Latest news