ఊరూరా ప్రకృతి వ్యవసాయం
ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక్క గ్రామం అయినా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పంటల సాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేచురల్ ఫార్మింగ్లో ‘గోధన్’ లేదా ఆవు పేడ, గోమూత్రంతో తయారుచేసే జీవామృతం, ఘన జీవామృతాలను వినియోగించాలని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన సూచించారు....
మోదీ మెచ్చిన మన మహిళా రైతు
వన్నూరమ్మ.. ఒంటరి దళిత మహిళ.. ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. ఆపై దేశ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న మన అనంతపురం జిల్లా మహిళా రైతు. పీఎం కిసాన్ నిధుల పంపిణీ ద్వారా ఆర్థిక సాయం కోసం ఎంపికైన ఆరుగురు లబ్ధిదారుల్లో వన్నూరమ్మ ఒకరు. ఆ నిధుల...
‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డు గ్రహీతలు
‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా వ్యవసాయంలో విశేషంగా కృషి చేసిన పలువురు రైతులకు ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డులు అందజేసి సత్కరించింది. తెలంగాణలోని 15 మంది ఆదర్శ రైతులకు ఫౌండేషన్ తరఫున సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, వీఈఆర్ ఆగ్రోఫామ్స్ అధినేత, సీనియర్ జర్నలిస్టు ...
ప్రతి రైతుకి చిరంజీవి సెల్యూట్
అతివృష్టి, అనావృష్టి ఇలాంటి అనేక కష్టనష్టాలను తట్టుకుని అహర్నిశలు అన్నదాత కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట పండిస్తేనే మన నోటికి అన్నంముద్ద దొరుకుతుంది. అందుకే రైతు లేనిదే ప్రపంచం లేదు.. రైతే దేశానికి వెన్నుముక...
అన్నదాతకు అందరూ సామంతులే!
ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని అభివర్ణించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘జాతీయ రైతు దినోత్సవం’...
మహిళా రైతులూ మీకు జోహార్లు
అనావృష్టికి, కరువుకు, వలసలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఏర్పడుతున్న కరువు కాటకాలు వారి జీవితాల్లో నిరాశా నిస్పృహలు నింపేశాయి. అక్కడ సరిపడినన్ని వర్షాలు ఉండవు. అప్పుడప్పుడూ కురిసే వర్షంతో భూమిలో చేరిన కొద్దిపాటి నీటిస్థాయిలు కూడా వేగంగా తగ్గిపోతుంటాయి. రసాయన ఎరువులతో సాగుచేసి, తమ...
ప్రకృతి వ్యవసాయమే బెస్ట్: మోదీ
రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంపైనే రైతన్నలు ప్రధానంగా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. రైతుల కోసం తాము చేపడుతున్న చర్యల...
మాజీ మంత్రి తోటలో ఎన్ని ఫలజాతులో!
ఆయనో మాజీ టీచర్.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. సహజసిద్ధ వ్యవసాయం చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎకరం నర తోటలో 70 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆయన ఆ పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు. తన తోటలోని పండ్ల మొక్కల్ని...
అప్పుల బాధ నుంచి లక్షల సంపాదన
వ్యవసాయ కుటుంబంలో మారుతి నాయుడు మూడో తరం రైతు. రసాయనాలతో చేసిన వ్యవసాయంతో మారుతి కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. రసాయనాలు ఎక్కువగా వాడిన కారణంగా వారి వ్యవసాయ భూమి పూర్తిగా నిస్సారమైపోయింది. అయితే.. సుభాష్ పాలేకర్ ఆర్గానిక్ వ్యవసాయ విధానంలోకి మారిన తర్వాత మారుతి నాయుడి...
ఆర్గానిక్ కాఫీ వారి జీవితాన్నే మార్చేసింది
సోలిగా గిరిజన తెగ. కర్ణాకలోని చామరాజనగర్ జిల్లాలోని బిలిగిరి అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ కాఫీ గింజలు పండిస్తుంటారు ఆ గిరిజన తెగ ప్రజలు.. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వారు పండించే కాఫీ పంట చేతికి వస్తుంది. తమ కాఫీ గింజల పంటకు సరైన ధర...


































