మిద్దెపై మినీ అడవి!
జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు, ఔషధ మొక్కలు, కూరగాయలు, ఇతర తీగజాతి మొక్కలు. ఇలాంటి మొత్తం 700 రకాల...
‘పోషణ తోట’ల కథ
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ఇంకా మానవ ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో కరోనా ఈ ప్రపంచానికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించింది. బతికేయడమే కాదు ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ ఖర్చు లేకుండా ఎలా జీవించాలో నేర్పించింది. మనం తినే...
గ్రో బ్యాగ్స్లో పసుపు విప్లవం
గ్రోబ్యాగ్స్లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పంట పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సీవీ ప్రకాష్. వేలాది మంది రైతులకు...
సహజ పంటలపై సీఎం నజర్
సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం. నేచురల్ ఫార్మింగ్పై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని, సహజ పంటలు పండించే రైతులకు...
ఆర్గానిక్ జామతో రుచి, లాభం!
ఆర్గానిక్ పద్ధతిలో.. సేంద్రీయ విధానంతో ఓ యువ రైతు జామ పంట ద్వారా దండిగా లాభాలు గడిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన యువరైతు శివప్రసాద్ ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నాడు. నిజానికి శివప్రసాద్ పట్టు వదలని విక్రమార్కుడనే చెప్పాలి....
ప్రకృతి పంటలంటే ప్రేమతో పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం. వ్యక్తిగతంగా తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంటారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటానన్నారు. ఆరోగ్యకరమైన ప్రజలు ఉంటేనే దేశం బలంగా ఉంటుందని పవర్స్టార్ తెలిపారు....
ఉత్తమ ఆర్గానిక్ రైతులు
భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా అవార్డులు-2019’ మన దేశంలోని ఆరుగురు ఆర్గానిక్ రైతులను వరించాయి. వారు లానువాకుమ్ ఇంచెన్, మనోజ్ కుమార్, కైలాశ్ రామ్ నేతమ్, సచిన్ తనాజీ యవాలే, హనుమంత హలాకీ, మాతోట ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్...
ప్రీతి జింటా కిచెన్ గార్డెన్!
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్నే అతలాకుతలం చేసింది. మనుషుల్లో తమ మీద, తమ ప్రాణం మీద అభిమానాన్ని, ఆశను పెంచింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు లాక్డౌన్ రుచి చూపించింది. అయితే.. ఈ లాక్డౌన్ సమయం ఎంతో మంది సెలబ్రిటీలను ప్రకృతి వైపు, ప్రకృతి పంటల వైపు...
ప్రకాశ్రాజ్ ప్రకృతి వ్యవసాయం
మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...
కౌలురైతుగా జేడీ!
క్రమశిక్షణ గల పోలీస్ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్ పీపుల్స్ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ...


































