వందే గౌ మాతరం!
దేశీ ఆవు పెరుగుతో ఎంత లాభం ఉందో తెలుసా? మరీ ముఖ్యంగా రసాయన ఎరువులు వినియోగించే రైతులకు దేశీ ఆవు పెరుగు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో.. మరెంత డబ్బు ఆదా చేసిపెడుతుందో తెలుసా? 50 కిలోల యూరియా కంటే, రెండు కిలోల దేశీ ఆవు పెరుగుతో చేసిన...
కష్టాల కడలిలో లాభాల పంట!
రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక మంది ఇలాగే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం గడుపుతున్నారు. ఇదంతా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్...
చౌడుభూమిలో సహజ పంటలు
చౌడు భూమిని సారవంతం చేయడంలో విజయం సాధించారు హైదరాబాద్కు చెందిన 60 ఏళ్ల రైతు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు. సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుబ్రహ్మణ్యం రాజు తాను వ్యవసాయదారుడ్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు. అందులోనూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం అంటే ఆయనకు మక్కువ. వ్యయసాయంలో...
‘బందరుబాబు’ టెర్రస్ గార్డెన్ చూసొద్దాం
చిన్నప్పటి నుంచీ తాను కంటున్న కలను ఓ 27 ఏళ్ల బందరుబాబు 2017లో నెరవేర్చుకున్నాడు. ప్రకృతి సాగులో మమేకమై తానే ఓ సరికొత్త ఆర్గానిక్ ప్రపంచాన్ని తన టెర్రస్ మీదే సృష్టించుకున్నాడు. కుటుంబ అవసరాలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు తానే సేంద్రీయ విధానంలో పండించుకుంటున్నాడు. తనతో పాటు...
ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం...
బొగ్గు కోటలో ఆర్గానిక్ తోట
బొగ్గు కోటలో ఆర్గానిక్ తోట.. చెప్పుకోడానికి ఈ మాట ఎంతగా బాగున్నప్పటికీ దీని వెనుక ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆలోచన ఉంది. కుటుంబం కథ ఉంది. అతని మిత్రుల శ్రమ కూడా ఎంతో ఉంది. వారి శ్రమ ఫలితమే బొగ్గు గనులతో నిండి ఉన్న ధన్...
మిద్దెపై మినీ అడవి!
జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు, ఔషధ మొక్కలు, కూరగాయలు, ఇతర తీగజాతి మొక్కలు. ఇలాంటి మొత్తం 700 రకాల...
‘పోషణ తోట’ల కథ
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ఇంకా మానవ ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో కరోనా ఈ ప్రపంచానికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించింది. బతికేయడమే కాదు ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ ఖర్చు లేకుండా ఎలా జీవించాలో నేర్పించింది. మనం తినే...
గ్రో బ్యాగ్స్లో పసుపు విప్లవం
గ్రోబ్యాగ్స్లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పంట పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సీవీ ప్రకాష్. వేలాది మంది రైతులకు...
సహజ పంటలపై సీఎం నజర్
సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం. నేచురల్ ఫార్మింగ్పై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని, సహజ పంటలు పండించే రైతులకు...


































