వరి-చేప సహసాగుతో అధికాదాయం

ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం, భూవనరులు తగ్గిపోతుండడం వాతావరణంలో నాణ్యత బాగా తగ్గిపోతోంది. ప్రపంచ జనాభాలో దాదాపుగా 50 శాతం...

శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి

గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు నెయ్యి ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి వెల్లడించారు. శ్రీవారి...

సహజ పంటల చిన్నారి!

‘రైతే రాజు.. దేశానికి రైతే వెన్నుముక. మనందరి కడుపు నింపేది అన్నదాతే’.. నిజమే.. అది అప్పటి మాట.. మధ్యలో మనం నేలతల్లిని విష రసాయనాలతో నింపేశాం. తద్వారా అధిక దిగుబడులు సాధించిన మాటా వాస్తవమే. రసాయన పూరిత పంటలతో ఆరోగ్యాలు అతలాకుతలం అయిపోయిన ఈ ఆధునిక సమాజం...

పాత కుండీల్లో ఆర్గానిక్ బెండ

ఓక్రా.. బెండీ.. లేడీస్ ఫింగర్.. బెండకాయ.. అమెరికాలో దీన్ని ఓక్రా అంటారు. ఉత్తర భారతదేశంలో బెండీ అని పిలుస్తారు. ఇంగ్లీషు పాఠాల్లో దీనికి లేడీస్ ఫింగర్ అని పేరు. ఏ పేరుతో పిలిచినా అది బెండకాయే. తోటల్లో, పెరట్లలో, పొలం గట్ల మీద, ఇంటి మిద్దెల పైనా...

ప్రకృతి పంటల వైపు ప్రపంచం పరుగు

ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన మిళిత ఆహారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల్లో ఈ  మార్పు సహజంగానే వస్తోంది....

భూసారం పెంచకపోతే బతుకు నిస్సారమే

బుక్కెడు బువ్వనిచ్చే భూమి తల్లికి ఇంకెంత గర్భశోకం? రసాయనాలతో ఇప్పటికే భూగర్భాన్ని కలుషితం చేసేశాం. రసాయన కాసారంగా మారిన నేలలో పండే ప్రతి గింజా మన ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భల్లో నిర్థారణ అయింది కూడా. మందులతో పండించిన ఆహారం మన...

సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ

పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...

మహిళారైతులకు అండగా ‘మిషన్ శక్తి’

వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకమే అయినా వారి శ్రామిక శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇలాంటి వాతావరణంలో ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లాకు చెందిన సరోజినీ ఓరామ్ (Sarojini Oram of Jharsuguda district) వ్యవసాయరంగంలో మహిళా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలిచారు. అది కూడా కరోనా మహమ్మారి సృష్టించిన...

ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!

వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు...

మోహన్ లాల్ పెరటి తోట చూశారా!

కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్‌డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన...

Latest news