ఆర్గానిక్ జామతో రుచి, లాభం!

ఆర్గానిక్ పద్ధతిలో.. సేంద్రీయ విధానంతో ఓ యువ రైతు జామ పంట ద్వారా దండిగా లాభాలు గడిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన యువరైతు శివప్రసాద్‌ ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నాడు. నిజానికి శివప్రసాద్‌ పట్టు వదలని విక్రమార్కుడనే చెప్పాలి....

ప్రకృతి పంటలంటే ప్రేమతో పవన్ కళ్యాణ్..

పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం. వ్యక్తిగతంగా తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంటారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటానన్నారు. ఆరోగ్యకరమైన ప్రజలు ఉంటేనే దేశం బలంగా ఉంటుందని పవర్‌స్టార్‌ తెలిపారు....

ఉత్తమ ఆర్గానిక్ రైతులు

భారతదేశంలో ఆర్గానిక్‌ వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా అవార్డులు-2019’ మన దేశంలోని ఆరుగురు ఆర్గానిక్ రైతులను వరించాయి. వారు లానువాకుమ్ ఇంచెన్, మనోజ్ కుమార్, కైలాశ్ రామ్ నేతమ్, సచిన్ తనాజీ యవాలే, హనుమంత హలాకీ, మాతోట ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్...

ప్రీతి జింటా కిచెన్ గార్డెన్‌!

కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్నే అతలాకుతలం చేసింది. మనుషుల్లో తమ మీద, తమ ప్రాణం మీద అభిమానాన్ని, ఆశను పెంచింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు లాక్‌డౌన్‌ రుచి చూపించింది. అయితే.. ఈ లాక్‌డౌన్ సమయం ఎంతో మంది సెలబ్రిటీలను ప్రకృతి వైపు, ప్రకృతి పంటల వైపు...

ప్రకాశ్‌రాజ్‌ ప్రకృతి వ్యవసాయం

మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...

కౌలురైతుగా జేడీ!

క్రమశిక్షణ గల పోలీస్‌ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్‌ పీపుల్స్‌ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ...

వరి-చేప సహసాగుతో అధికాదాయం

ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం, భూవనరులు తగ్గిపోతుండడం వాతావరణంలో నాణ్యత బాగా తగ్గిపోతోంది. ప్రపంచ జనాభాలో దాదాపుగా 50 శాతం...

శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి

గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు నెయ్యి ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి వెల్లడించారు. శ్రీవారి...

సహజ పంటల చిన్నారి!

‘రైతే రాజు.. దేశానికి రైతే వెన్నుముక. మనందరి కడుపు నింపేది అన్నదాతే’.. నిజమే.. అది అప్పటి మాట.. మధ్యలో మనం నేలతల్లిని విష రసాయనాలతో నింపేశాం. తద్వారా అధిక దిగుబడులు సాధించిన మాటా వాస్తవమే. రసాయన పూరిత పంటలతో ఆరోగ్యాలు అతలాకుతలం అయిపోయిన ఈ ఆధునిక సమాజం...

పాత కుండీల్లో ఆర్గానిక్ బెండ

ఓక్రా.. బెండీ.. లేడీస్ ఫింగర్.. బెండకాయ.. అమెరికాలో దీన్ని ఓక్రా అంటారు. ఉత్తర భారతదేశంలో బెండీ అని పిలుస్తారు. ఇంగ్లీషు పాఠాల్లో దీనికి లేడీస్ ఫింగర్ అని పేరు. ఏ పేరుతో పిలిచినా అది బెండకాయే. తోటల్లో, పెరట్లలో, పొలం గట్ల మీద, ఇంటి మిద్దెల పైనా...

Latest news