ప్రకృతి పంటల వైపు ప్రపంచం పరుగు

ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన మిళిత ఆహారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల్లో ఈ  మార్పు సహజంగానే వస్తోంది....

భూసారం పెంచకపోతే బతుకు నిస్సారమే

బుక్కెడు బువ్వనిచ్చే భూమి తల్లికి ఇంకెంత గర్భశోకం? రసాయనాలతో ఇప్పటికే భూగర్భాన్ని కలుషితం చేసేశాం. రసాయన కాసారంగా మారిన నేలలో పండే ప్రతి గింజా మన ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భల్లో నిర్థారణ అయింది కూడా. మందులతో పండించిన ఆహారం మన...

సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ

పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...

మహిళారైతులకు అండగా ‘మిషన్ శక్తి’

వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకమే అయినా వారి శ్రామిక శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇలాంటి వాతావరణంలో ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లాకు చెందిన సరోజినీ ఓరామ్ (Sarojini Oram of Jharsuguda district) వ్యవసాయరంగంలో మహిళా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలిచారు. అది కూడా కరోనా మహమ్మారి సృష్టించిన...

ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!

వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు...

మోహన్ లాల్ పెరటి తోట చూశారా!

కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్‌డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన...

‘కృష్ణ వ్రీహి’ని పండించడం ఎలా?

నల్లబియ్యం మన నేలల్లో పండుతుందా? పంట దిగుబడి ఎంత వస్తుంది? దీన్ని సాగు చేస్తే లాభమేనా? వంటి సందేహాలు తీరాలంటే 'కృషి భారతం' వ్యవస్థాపకుడు శ్రీమాన్ గూడూరు కౌటిల్య కృష్ణన్ సాగు చేస్తున్న పొలాన్ని చూసి రావలసిందే. నల్లబియ్యం మనకు కాస్త కొత్తే అయినా మణిపూర్, ఒడిశా,...

కిలో టమాట 1 రూపాయి మాత్రమే!

ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్‌ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్ అరటి కాయను ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించకముందు ఆయన ఒక...

మన రైతుల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా  ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక భాగస్వామి సంస్థ Crop Dataతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒక...

మార్కెట్‌లోకి ITL కొత్త ట్రాక్టర్

ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్...

Latest news