పంటకు మేలు చేసే ద్రావణం

పంట పొలాలైనా.. పెరటి తోటలైనా.. మిద్దెపై చేసే ఔత్సాహిక సేద్యమైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది విష రసాయనం కాదు.. ఖర్చు కూడా తక్కువే. తయారు చేయడం చాలా సులువు. ప్రయోజనం చాలా ఎక్కువ. అలాంటి ఓ చక్కని ద్రావణం ఎగ్‌ అమైనో యాసిడ్‌ తయారీ విధానం,...

ఒకే బెడ్‌పై ఐదు పంటలు

తీగజాతి, గుబురు మొక్కలు, ఆకుకూరలు, దుంపలు, బొప్పాయి లేదా మునగ ఇలాంటి ఐదు రకాల పంటలు ఒకే బెడ్‌పై ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తే.. రైతుకు రొక్కం చేనుకు చేవ. కేవలం పావు ఎకరం నేలలో ఇద్దరు మనుషులు (భార్య భర్త) అతి తక్కువ కష్టంతో వ్యవసాయం...

పసుపు ఆకులతో ఆరోగ్య ఆయిల్‌

భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఔషధ మొక్క పసుపు. దీనిని ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, వంటకాలలో వాడతారు. రంగులా వినియోగిస్తారు. హల్దీ అని పిలుకునే పసుపు అల్లం లేదా జింగిబెరేసి కుటుంబానికి చెందింది. పసుపు భారతీయులందరి వంట ఇంట్లో తప్పకుండా ఉంటుంది. పసుపు పంట తీసిన తర్వాత రైతులు...

ప్రకృతి ఆహారంలోనే ఔషధం

సహజ సిద్ధంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించిన ఆరు ఏడు నెలల తర్వాత అనారోగ్యానికి మందులు వాడే అవసరం ఉండదు. ప్రకృతి ఆహారంలోనే మెడిసిన్‌ ఉందని అర్థం అయిందని విజయనగరం జిల్లా బొబ్బలి మండలం కొత్తపెంట ఆదర్శ రైతు విశ్వనాథ్‌ అన్నారు. తమ తండ్రి రసాయనాలతో...

అల్లం సాగు అదెంతో బాగు

అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం తగ్గుతుంది. విటమిన్‌ బీ 3, విటమిన్‌ బీ 6, విటమిన్‌ సీ,...

పత్తికి చేటు పింక్‌ బోల్‌ పురుగు

పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా పెరుగుతుంది. పత్తి సున్నితమైన ఫైబర్‌. పత్తితో మెత్తని, మన్నికైన వస్త్రాలు తయారుచేసే విధానం...

మునగ సాగుకు కేంద్ర సాయం

మునగసాగు చేసే రైతుకు కేంద్ర ప్రభుత్వం పనికి ఆహారం పథకం కింద ఎకరానికి రూ.50 వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. ఈ సాయం స్మాల్‌ స్కేల్‌ ఫార్మర్స్‌ అంటే  ఐదెకరాల లోపు వ్యవసాయం ఉన్న రైతులు అర్హులు అవుతారు. అలాంటి ఒక్కో రైతుకు ఒక ఎకరానికి...

వేల లాభాల వెల్లుల్లి

వెల్లుల్లి… కేవలం మసాలా దినుసే కాదు.. ఎన్నో ఔషధ గుణాలతో కలిపి ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన ఆహారం. వెల్లుల్లిలో ప్రధాన  పోషకం అల్లిసిన్‌. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్‌ ఉంటుంది. ఇది శరీరంపై దాడిచేసే బాక్టీరియా, వైరస్‌లపై యుద్ధమే...

వంగకు ఇక బెంగ వద్దు!

వంగమొక్కలు, కాయలకు అతి ముఖ్యమైన బెడద ఏంటి? పురుగులు, పుచ్చులు, తెగుళ్లు. ఏపుగా ఎదిగిన వంగమొక్కలను చూసి మురిసిపోయే రైతుకు అది ఎంతో సమయం నిలబడదు. పురుగులు, తెగుళ్లు, ఆపైన కాయలకు పుచ్చులు వస్తాయి. దాంతో రైతు ఆదాయం తగ్గిపోతుంది. అతని ఆనందం ఆవిరైపోతుంది. ఈ బెడద...

ఘనంగా వర్రే ఈశ్వరరావుగారి వర్ధంతి

భూమాతను నమ్ముకున్న కృషీవలుడాయన. నేలతల్లిని నమ్మినవాడికి నష్టం అనే మాటే ఉండదని ఆయన నిశ్చల విశ్వాసం. ఇది వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ సంస్థ ఏర్పాటుకు మూలపురుషుడు వర్రే ఈశ్వరరావుగారి జీవన సిద్ధాంతం. భూమాతతో అనుబంధం పెంచుకుని జీవితపు చివరి అంచులదాకా అపరిమితానందాన్ని అనుభవించిన వ్యక్తి వర్రే ఈశ్వరరావుగారు. మట్టితో...

Latest news