తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల అశ్వగంధ
ఎకరం నేలలో అశ్వగంధ సాగుకు విత్తనం, ట్రాక్టర్ అద్దె, కటింగ్ కూలీలు అన్నీ కలుపుకొని రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి రూ.20 పోయినా ఇంకా రూ. 40 వేలు లాభం వస్తుంది.
అన్నంతో అధికంగా మల్లెపూలు
అన్నం, బెల్లం, మజ్జిగతో తయారు చేసిన ఒక మగ్గు ద్రావణానికి ఐదు మగ్గుల నీరు కలిపి డైల్యూట్ చేయాలి. ఈ ద్రావణాన్ని మొక్కలపై స్ప్రే చేసినప్పుడు కాస్త చిక్కగా ఉన్నా పరవాలేదు. కానీ మొక్కల మొదట్లో మట్టిలో వేసేటపుడు తప్పకుండా నీటితో పలచగా చేయాలి.
బ్రహ్మాండం బ్రోకలీ సాగు
బ్రోకలీ మొక్కలు అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో నాటుకుంటే మేలు. సంక్రాంతి పండుగ నాటికి మంచి దిగుబడి వస్తుంది. ధర కూడా ఎక్కువ పలుకుతుంది.
టెన్షన్ లేని పెన్సిల్ దొండ
కష్టపడి, జాగ్రత్తగా చేసుకుంటే పెన్సిల్ దొండ లాభసాటి వ్యవసాయం అన్నారు రైతు రాజశేఖర్. మంచి భూమి ఉండి, నీటి సదుపాయం ఉన్న రైతులు పెన్సిల్ దొండ సాగుచేయ వచ్చు
వారెవ్వా.. వారాంతపు వ్యవసాయం!
మొక్కలు పెట్టిన ఆరు నెలలకు కేవలం మునగకాయలు, బొప్పాయిల ద్వారా సుమారు రూ.40 వేలు రిటర్న్ వచ్చిందని శాంతి తెలిపారు. ఇంకా అరటి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి
పాల పెంపు, పునరుత్పత్తిలో మేటి
తక్కువ ఖర్చు, అతి తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడితో పాటు రైతు రొక్కం.. పశువుకు బలాన్నిచ్చే జింజువ గడ్డి పాడి రైతులకు వరదాయని.
కొబ్బరి మధ్యలో పనస, వక్క, మినప
వ్యవసాయంలో లాభ నష్టాలు రైతువే. కష్ట సుఖాలు అనుభవించాల్సింది కూడా రైతే. కాబట్టి ఏ రైతు అయినా స్వానుభవంతో వ్యవసాయంలో మెళకువలు తెలుసుకోవాలని శరత్బాబు చెప్పారు.
పీతలతో ఆరోగ్యం, ఆర్థిక లాభాలు
విత్తనం పెట్టినప్పటి నుంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పీతను పెంచితే కిలోకు రూ.2 నుంచి, రూ. 2,500 ధర పలుకుతుంది.
వట్టివేరు.. గట్టి ఆదాయ వనరు
ఔత్సాహిక రైతులు ఎంత చిన్న స్థలంలో అయినా లేదా టెర్రస్ పైన కూడా బ్యాగుల్లో వట్టివేర్ల సాగుచేసి, మంది ఆదాయం సాధించవచ్చ
సుందర ‘నందనవనం’
వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్లులో ఫార్మ్ ల్యాండ్ కొంటే పెట్టుబడికి తగిన ఎదుగుదల ఉంటుందని ఇప్పటికే దీని ప్రాజెక్టులలో యూనిట్లు కొన్న వారు చెబుతున్నారు


































