ఆర్గానిక్‌ రైతుకు ‘పుడమిపుత్ర’ అవార్డు

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి యానిమల్‌ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. దేశంలో ప్రసిద్ధి చెందిన మందుల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ మంచి జీతంతో ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ ఈ జీవితంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న 32 ఏళ్ల బొంగురం నాగరాజుకు ఏమాత్రం సంతృప్తి లేకపోయింది. రసాయనాలు వినియోగించి...

ఏపీ మిల్లెట్‌ మిషన్‌ కు కేబినెట్‌ ఓకే

ఏపీ మిల్లెట్ మిషన్‌ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్‌ తుది సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పంటల సాగుకు నీరు కోసం బావులు, బోర్ల మీద...

ఆర్గానిక్‌ పంటలతో ఆరోగ్య భారతం!

రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ ఎరువులు వాడరు. పైరు ఎదుగుదలను క్రమబద్ధీకరించేందుకు కృత్రిమ పదార్థాలను అసలే వినియోగించరు. క్రిమి సంహారకాలను ఏమాత్రం చల్లరు. పశువుల ద్వారా వచ్చే ఎరువులే ఉపయోగిస్తారు. పంట మార్పిడి విధానం అవలంబిస్తారు. పచ్చి ఆకులతో తయారుచేసిన ఎరువునే వాడతారు. వ్యవసాయ సేంద్రీయ వ్యర్థాలను...

ఒకసారి నాటితే 35 ఏళ్ల పంట

ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పండు ‘డ్రాగన్‌ ఫ్రూట్’. కరోనా అనంతర రోజుల్లో మన దేశంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ లేదా పిటాయ పండుకు మంచి గిరాకీ వచ్చింది. గతంలో మనం అంతగా చూడని, పట్టించుకోని...

ప్లాస్టిక్‌ డబ్బాల్లో పండ్ల చెట్లు

పండ్ల మొక్కలను మనం సాధారణంగా ఎక్కడ పెంచుతాం? నేలలో పెంచుతాం. లేదంటే కుండీల్లో వేసి సాకుతాం. అయితే.. ఈ దుబాయ్‌ రిటర్న్‌డ్‌ ఆలోచన అంతకు మించి అనేలా ఉంది. ఏకంగా పండ్ల చెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెంచుతున్నాడు. చక్కని పంట దిగుబడి కూడా సాధిస్తున్నాడు. అది కూడా...

విత్తనాలు నాటి, కలుపుతీసే ఎడ్లు

తాను ‘బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్‌’ని అని సింహాచలం గర్వంగా చెప్పుకుంటాడు. నిజమే మరి సింహాచలం తన ఎడ్లజతతో చేసే పనులు చూస్తే అతడు బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్‌ అని మనం కూడా ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ సింహాచలం ఎడ్లతో ఏం చేస్తాడంటే.. తన ఎడ్ల సాయంతో పైర్ల మధ్య పెరిగిన కలుపు...

బంజరు నేలలో బంగరు ఫలాలు

అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా తెలియని అతను ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్‌ విధానంలో యాపిల్‌, కివీ పంటలు...

మట్టిని రక్షిస్తే.. మనల్ని మట్టే రక్షిస్తుంది!

‘మట్టిని మనం రక్షిస్తే.. ఆ మట్టే మనల్ని, మన జీవితాలను రక్షిస్తుంది’ అని చెబుతున్నారు సీడబ్ల్యుఎఫ్‌ కృషి జ్యోతి నిర్వాహకురాలు, నేచురల్ ఫార్మర్‌ సుజాత గుళ్ళపల్లి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్‌ చెప్పిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ZBNF) సుజాత గుళ్ళపల్లి 2014...

సాగుబాటలో విజేత ఈ టీచరమ్మ!

లక్ష్మీసుజాత పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు లక్ష్మీసుజాత. కన్న తండ్రిలాగా వ్యవసాయంలో రాణించాలనే తపనతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశారు....

సహజపంటలపై ఇష్టంతో..

రసాయనాలతో చేసే వ్యవసాయంతో నష్టాలు వస్తున్న నేపథ్యంలో సాగుబడిని వదిలేయాలని పలువురు రైతులు చూస్తున్నారు. ఈ తరుణంలో అనేక మంది యువకులు, విద్యావంతులు, సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు సహజ పంటల వైపు ఆకర్షితులవుతుండడం చెప్పుకోదగ్గ పరిణామం అని చెప్పాలి. సహజ పంటలు పండించేందుకు పలువురు యువకులు నెల...

Latest news