బంజరు నేలలో బంగరు ఫలాలు

అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా తెలియని అతను ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్‌ విధానంలో యాపిల్‌, కివీ పంటలు...

మట్టిని రక్షిస్తే.. మనల్ని మట్టే రక్షిస్తుంది!

‘మట్టిని మనం రక్షిస్తే.. ఆ మట్టే మనల్ని, మన జీవితాలను రక్షిస్తుంది’ అని చెబుతున్నారు సీడబ్ల్యుఎఫ్‌ కృషి జ్యోతి నిర్వాహకురాలు, నేచురల్ ఫార్మర్‌ సుజాత గుళ్ళపల్లి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్‌ చెప్పిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ZBNF) సుజాత గుళ్ళపల్లి 2014...

సాగుబాటలో విజేత ఈ టీచరమ్మ!

లక్ష్మీసుజాత పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు లక్ష్మీసుజాత. కన్న తండ్రిలాగా వ్యవసాయంలో రాణించాలనే తపనతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశారు....

సహజపంటలపై ఇష్టంతో..

రసాయనాలతో చేసే వ్యవసాయంతో నష్టాలు వస్తున్న నేపథ్యంలో సాగుబడిని వదిలేయాలని పలువురు రైతులు చూస్తున్నారు. ఈ తరుణంలో అనేక మంది యువకులు, విద్యావంతులు, సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు సహజ పంటల వైపు ఆకర్షితులవుతుండడం చెప్పుకోదగ్గ పరిణామం అని చెప్పాలి. సహజ పంటలు పండించేందుకు పలువురు యువకులు నెల...

టెర్రస్‌ మీద ఆర్గానిక్‌ వరిపంట!

వరిపంట సాగును మనం ఎక్కడ చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న? పొలంలోనే కదా ఇంకెక్కడ చేస్తాం అని ఠక్కున మీరు సమాధానం చెప్పొచ్చు. పొలంలో వరి సాగు చేయడం మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతల కాలం నుంచీ వస్తున్నదే. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం...

సహజ పంటల మేటి సూర్యనారాయణ

రైతులందరి మాదిరిగానే తానూ రసాయన ఎరువులు వినియోగించే వ్యవసాయం చేశాడు సూర్యనారాయణ. రసాయనాల వాడకంతో పంట సాగు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాల ప్రభావంతో సూర్యనారాణకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలోని సారం అంతకంతకూ క్షీణించిపోయింది. దాంతో పంట దిగుబడులు కూడా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లా...

ఆర్గానిక్‌ సాగుతో నెలకు రూ.50 వేలు

సరోజ నాగేంద్రప్ప పాటిల్‌.. 63 ఏళ్ల ఈ మహిళ ఆర్గానిక్ పంటల విజేత ఇప్పుడు నెలకు 50 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నిట్టూరులో సేంద్రీయ విధానంలో బియ్యం, రాగి పంటలు పండిస్తున్నారు. ఆమె పండించే ఆరోగ్యకరమైన...

టెర్రస్‌పై ఆర్గానిక్‌ స్వర్గ సృష్టికర్త!

ఆర్గానిక్‌ వ్యవసాయం పట్ల, ఆర్గానిక్‌ పంట ఆహారం పట్ల ఈ ఆధునిక సమాజంలో అవగాహన బాగా పెరుగుతోంది. విష రసాయనాలు గుప్పించి, ఎక్కువ పంటలు పండించిన దశ నుంచి క్రమేపీ పలువురిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. రసాయనాలతో పండించిన పంటల ఆహారాలు తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం...

ఆర్గానిక్‌ మేంగోతో లక్షల్లో ఆదాయం

చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. అది కూడా సేంద్రీయ వ్యవసాయ విధానంలో మామిడిపంట పండిస్తున్నాడు. లక్షలకు లక్షలు...

సేంద్రీయ సాగుకు కేంద్రం ప్రోత్సాహకాలు!

హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం అని ఆమె తెలిపారు. నిర్మలా సీతారామన్‌ 2022 ఫిబ్రవరి 1న...

Latest news