ఆర్గానిక్ సాగుపై ఆర్ఎస్ఎస్ ప్రచారోద్యమం

హిందూ నూతన సంవత్సరారంభాన్ని పురస్కరించుకుని 2021 ఏప్రిల్ 13 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భూసారం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సంఘ్ అనుబంధ సంస్థ 'అక్షయ్ కృషి పరివార్' ఈ ప్రచారోద్యమాన్ని చేపడుతోంది. భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల...

ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి

"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...

1.5 ఎకరాల్లో రోజుకు 7 క్వింటాళ్ల టమాటాలు!

ఇది ఒక మహిళారైతు విజయగాధ. ఉత్తర్ ప్రదేశ్‌లోని విఠల్‌పూర్‌కు చెందిన కనక్ లత (57) దుర్గ్, ఆర్యమాన్ రకాల టమాటాలను పండిస్తారు. వాటిని యు.కె, ఒమన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. తన సేంద్రియ టమాటాల అమ్మకం ద్వారా ఆమె రూ. 2.5 లక్షల లాభం సంపాదిస్తుండడం...

నల్లబియ్యం ఇలా పండించారు…

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఒక రైతు నల్ల బియ్యం సాగు చేయడంలో విజయం సాధించారు. ఆయన పొలంలోని పంట కోతకు సిద్ధమవుతోంది. చాలా మంది ఆక్వాకల్చర్‌‌కు మారుతున్న ఈ తరుణంలో, ఈ ప్రాంతంలో నల్ల బియ్యం పండించడం విశేషమే. ఏది ఏమైనా...

ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా కాత రావడం విశేషం. ఇది పొట్టిరకం మామిడి జాతికి చెందిన వెరైటీ. సాధారణంగా...

వ్యవసాయంలో డ్రోన్ల ఆపరేషన్‌‌కు సర్టిఫికేట్ కోర్సు

రైతు వేదికల ద్వారా రైతులకు అందించే శిక్షణ కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ల ఆపరేషన్‌కు సంబంధించిన ఒక స్వల్పకాలిక ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పంటల రక్షణ చర్యలను పర్యవేక్షించే డ్రోన్ల ఆపరేషన్ విధానం ఈ కోర్సు...

నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్

నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సాగునీటి చెరువుల నుండి పెద్ద యెత్తున బాష్పీభవనం...

దేశంలో ప్రకృతి సాగు విస్తీర్ణం ఎంతో తెలుసా?

దేశంలో అధికారికంగా సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ వ్యవసాయం ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ప్రకృతి సేద్యం క్రిందకు వచ్చింది. ఈ విస్తీర్ణంలో గరిష్ఠంగా 1 లక్ష హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానంలో ఉంది. తరువాత వరుసలో మధ్యప్రదేశ్ (99,000...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

ఒక రోల్ మోడల్‌గా ఎదగడం ఇలా!

మారుతున్న నేటి యువతరం ఆలోచనలకు అన్నం చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు. MBA (marketing) పూర్తి చేసి, ఒక ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో మంచి ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు స్వతంత్రంగా ఎదగాలన్న ఆకాంక్షతో దాన్ని వదిలిపెట్టి కుటుంబ వృత్తిని ఎంచుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్...

Latest news