ప్రకృతి సాగుపై ‘కుదరత్ ఉత్సవ్ 21’
సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్లో 2021 మార్చి 26 నుండి 28 వరకు 'కుద్రత్ ఉత్సవ్ 2021' నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ సంయుక్తంగా బఠిండా...
కంపోస్టుతో కోటి రూపాయలు!
తనకి ఉన్న భూమి కేవలం ఎకరం మాత్రమే. కానీ సనా ఖాన్ అక్కడ ప్రతి నెలా 150 టన్నుల వర్మి కంపోస్ట్ను తయారు చేసి విక్రయిస్తారు. ఇవాళ తన వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది. అసలు అదెలా సాధ్యపడిందో ఇప్పుడు చదవండి.
సేంద్రియ ఎరువును తయారు చేయాలనే...
రైతులు ప్రారంభించిన ఫ్రూట్ కేక్ ఉద్యమం
రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి. దీని వల్ల ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాచుర్యం లభించడమే కాకుండా రైతుల ఉత్పత్తులకు అదనపు...
అక్కడ ఇక లోకల్ విత్తనాలతోనే పంటలు
ఏ పంట పండించాలన్నా ముందు కావలసినవి విత్తనాలే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల పరాధీనత పెరుగుతుందని చాలాకాలంగా స్వదేశీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయా కంపెనీలు తయారు చేసే జీఎం విత్తనాలను ఉపయోగించడం వల్ల రైతులు నష్టపోతున్న సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో నెమ్మదిగా సంప్రదాయ దేశవాళీ...
ఔషధ మొక్కల సాగుకు కొత్త పథకం
దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక...
ప్రభుత్వం ఆవుపేడను కొనుగోలు చేస్తుందా?
రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2021 మార్చి 9 లోక్సభలో ప్రవేశపెట్టిన స్టాండింగ్ కమిటీ నివేదిక రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ ఈ మేరకు సిఫారసు చేసింది. ఛత్తీస్గఢ్...
సాఫ్ట్వేర్ లైఫ్ ఎందుకు వదిలిపెట్టానంటే…
తలకు మించిన రుణభారం, పంట నష్టాలు, తక్కువ దిగుబడి వంటి కడగండ్లు వ్యవసాయం మీద కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్న నేటి పరిస్థితుల్లో మావురం మల్లికార్జున్ రెడ్డి వంటి సేంద్రియ రైతులు జలతారు మెరుపుల్లాంటి వారు. తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని పెద్ద కురుమపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్...
ఈ 8 రకాల వరి సాగుతో రైతుకు లాభాలు
తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా వినూత్నమైన లాభసాటి దేశవాళీ పంటలను ఎంపిక చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జన్పహాడ్కు...
సూపర్ బ్రాండ్గా మారిన పెళ్లి మిఠాయి
తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...
ఈ తొక్కలతో మన మొక్కలకు మంచి ఎరువు
తొక్కే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు! పండ్ల తొక్కలను చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కమలాల సంగతి చూద్దాం. సీజన్లో కమలా పండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ పండులో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కమలాపండ్లే కాదు, వాటి పైతొక్కల కూడా మనం ఉపయోగించుకోవచ్చు....


































